ఆడవాళ్లలో క్యాన్సర్‌పై అవగాహన కార్యక్రమం

50చూసినవారు
ఆడవాళ్లలో క్యాన్సర్‌పై అవగాహన కార్యక్రమం
యూకే రాజధాని లండన్‌లో మహిళల్లో వచ్చే క్యాన్సర్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. లండన్‌లోని స్లవ్ ప్రాంతంలో.. ప్రవాస భారతీయులు స్థాపించిన ‘బెర్క్‌షైర్ భారత్ కమ్యూనిటీ’ అనే ఛారిటబుల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఈ అవగాహన కార్యక్రమం జరిగింది. మార్చి నెలలో మహిళా దినోత్సవం సందర్భంగా ఈ ఈవెంట్‌ను నిర్వహించారు. దీని ద్వారా £1,655 పౌండ్లను (సుమారు రూ.1.70 లక్షలు) ఒవేరియన్‌ క్యాన్సర్‌ యాక్షన్‌’ అనే ఛారిటీకి అందజేశామ‌న్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్