వైసీపీ ఓటమి కారణంగా ఏపీకి రాజధాని అంశం

85చూసినవారు
వైసీపీ ఓటమి కారణంగా ఏపీకి రాజధాని అంశం
జగన్ ప్రభుత్వం వచ్చాక మూడు రాజధానుల ప్రకటన చేయడంతో ఏపీకి రాజధాని లేకుండా పోయింది. అమరావతి నుంచి విశాఖకు పరిపాలన మారుస్తానని ప్రకటించడం.. రాజధాని కోసం పోరాటం చేసిన రైతులపై లాఠీ ఛార్జ్ చేయడం వలన ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడింది. అమరావతిని రాజధానిగా డెవలప్ చేయడం చంద్రబాబు వల్లే అవుతుందని ప్రజలు భావించారు. చిన్న రాష్ట్రానికి మూడు రాజధానులు ఏంటన్న అసహనం ప్రజల్లో పెరిగింది.