బెంగళూరులో నీటిలో సగం మునిగి ప్రయాణిస్తున్న కార్లు (వీడియో)

73చూసినవారు
కర్ణాటక రాజధాని బెంగళూరులో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. ప్రధాన రహదారులు నీటమునిగాయి. అక్కడ పరిస్థితిని చూపుతున్న వీడియోలు తాజాగా వైరల్ అవుతున్నాయి. మాన్యతా టెక్ పార్క్ ప్రాంతంలోని రోడ్లన్నీ జలమయం కావడంతో కార్లు సగం మునిగి ప్రయాణిస్తున్నాయి. తెల్లవారుజామున 3 గంటల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయంటూ టెకీలు ఆ వీడియోలను పోస్ట్ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్