లంచ్‌ బ్రేక్‌.. టాస్ ఇంకా ఆలస్యం

70చూసినవారు
లంచ్‌ బ్రేక్‌.. టాస్ ఇంకా ఆలస్యం
భారత్ - న్యూజిలాండ్ మధ్య బెంగళూరు వేదికగా జరగాల్సిన తొలి టెస్ట్ మ్యాచ్‌కి వరుణుడు అడ్డంకిగా మారాడు. తొలి సెషన్ ముగిసినా వర్షం ఇంకా కురుస్తుండడంతో టాస్ మరింత ఆలస్యమైంది. లంచ్‌ బ్రేక్ తర్వాత పరిస్థితిని బట్టి టాస్‌ వేసే అవకాశం ఉంది. కాగా, పిచ్‌పై, మైదానంలో కవర్లు కప్పి ఉంచారు. వర్షం తగ్గుముఖం పడితే మ్యాచ్‌ను నిర్వహించాలని చూస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్