రైతుల ఆదాయం పెంపు లక్ష్యంగా కేంద్రం కీలక నిర్ణయం

78చూసినవారు
రైతుల ఆదాయం పెంపు లక్ష్యంగా కేంద్రం కీలక నిర్ణయం
రైతుల ఆదాయం పెంపు లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ‘పీఎం అన్నదాత ఆయ్‌ సంరక్షణ్‌ అభియాన్‌’ పథకానికి రూ.35 వేల కోట్లు కేటాయించింది. 2025-26 సంవత్సరానికి గోధుమల కనీస మద్దతు ధరను క్వింటాలుకు రూ.150 పెంచి రూ.2,425కు పెంచింది. ఆవాలు క్వింటాల్‌పై రూ.300 పెంచింది. శెనగలు క్వింటాల్‌పై రూ.210 పెంచినట్లు కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్‌ వెల్లడించారు.

సంబంధిత పోస్ట్