NDA ప్రభుత్వంలో కింగ్మేకర్గా ఉన్న
టీడీపీ అధినేత చంద్రబాబు, జేడీయూ చీఫ్ నితీశ్కుమ
ార్ ఇద్దరూ రాజకీయ అనుభవజ్ఞులు. రాజకీయ సంక్షోభాల సమయంలో స్పీకర్ పదవి ఎంతటి కీలకమైనదో వీరిద్దరికి బాగా అవగాహన ఉంది. సంకీర్ణ ప్రభుత్వాల్లో స్పీకర్ పదవి ఒక ఇన్సూరెన్స్ లాంటిదని రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు. ఈ విషయాన్ని గ్రహించే ఇద్దరూ లోక్సభ స్పీకర్ పదవిని కోరుత
ున్నారని సమాచారం.