రామోజీ రావు పార్థివదేహానికి చంద్రబాబు నివాళులు

64చూసినవారు
రామోజీ రావు పార్థివదేహానికి చంద్రబాబు నివాళులు
రామోజీ రావు పార్థివదేహానికి టీడీపీ అధినేత చంద్రబాబు నివాళులు అర్పించారు. ఫిల్మ్ సిటీకి చేరుకున్న ఆయన రామోజీ పార్థివ దేహం వద్ద చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి నమస్కరించి శ్రద్ధాంజలి ఘటించారు. బాధాతప్తమైన రామోజీ కుటుంబ సభ్యులను చంద్రబాబు ఓదార్చారు.

సంబంధిత పోస్ట్