కేంద్రమంత్రి కుటుంబంపై చీటింగ్ కేసు

70చూసినవారు
కేంద్రమంత్రి కుటుంబంపై చీటింగ్ కేసు
కర్ణాటకకు చెందిన కేంద్రమంత్రి, బీజేపీ నేత ప్రహ్లాద్ జోషి కుటుంబసభ్యులపై మోసం, కులదూషణ, బెదిరింపు ఆరోపణలపై కేసు నమోదైంది. లోక్‌సభ ఎన్నికల్లో తనకు బీజేపీ టికెట్ ఇప్పిస్తానంటూ మంత్రి ప్రహ్లాద్ జోషి సోదరుడు గోపాల్, సోదరి విజయలక్ష్మీ జోషి, మేనల్లుడు అజయ్ జోషి తన నుంచి రూ.2.5 కోట్లు తీసుకున్నారంటూ మాజీ ఎమ్మెల్యే దేవానంద్ చవాన్, అతని భార్య సునీత చవాన్ ఫిర్యాదు చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్