స్విమ్మింగ్ పూల్‌లో పడి చిన్నారి మృతి

67చూసినవారు
స్విమ్మింగ్ పూల్‌లో పడి చిన్నారి మృతి
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. స్విమ్మింగ్ పూల్‌లో మునిగి ఒకటో తరగతి విద్యార్థి శౌర్య మృతి చెందింది. సమ్మర్ క్యాంపులో ప్రైవేట్ పాఠశాలలో నిర్వాహకులు ఈత శిక్షణ ఇస్తున్న క్రమంలో ఈ ఘటన జరిగింది. పాఠశాల పీఈటీలకు విద్యార్థుల తల్లిదండ్రులు దేహశుద్ధి చేశారు.

ట్యాగ్స్ :