కళ్యాణ్ జ్యువెలర్స్‌లో బారి పేలుడు.. ముగ్గురికి గాయాలు(వీడియో)

57చూసినవారు
కళ్యాణ్ జ్యువెలర్స్‌లో బారి పేలుడు సంభవించి ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రం బళ్లారిలోని కళ్యాణ్ జ్యువెలర్స్‌లో జరిగింది. ఈ మేరకు నిన్న రాత్రి ఏసీలో మాల్ ఫంక్షన్ జరిగి బారి పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించ దృష్యాలు విడియోలో చూడవచ్చు.

సంబంధిత పోస్ట్