ప్రతిపక్షాల విమర్శలకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ (వీడియో)

80చూసినవారు
హైడ్రా కూల్చివేతలపై ప్రతిపక్షాలు చేసే విమర్శలకు సీఎం రేవంత్ కౌంటర్ ఇచ్చారు. సికింద్రాబాద్ లోని హాకీ గ్రౌండ్స్‌లో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. 'గతంలో హైడ్రాపై అసెంబ్లీలో చర్చ జరగలేదా. ఆ రోజు సూచనలు చేసి ఉంటే.. మీరు ఈరోజు అడ్డగోలుగా మాట్లాడే అవకాశం ఉండేది కాదు' అంటూ ఆయన విరుచుకుపడ్డారు. '12 వేల మంది బఫర్ జోన్ లలో, మూసీ రివర్ బెడ్ లలో ఉండగా.. 15 వేల డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కేటాయించడానికి ఆదేశించా' అని తెలిపారు.

ట్యాగ్స్ :