హైదరాబాద్ బంజారాహిల్స్లోని కమాండ్ కంట్రోల్కు తొలిసారిగా సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు. కమాండ్ కంట్రోల్లో అధికారుల విధులు, ఇతర అంశాలపై సమీక్షించారు. నార్కోటిక్ డ్రగ్స్ విభాగం పనితీరుపై చర్చించారు. రాష్ట్రంలో డ్రగ్స్ మాట వినపడకుండా చేయాలని అధికారులను ఆదేశించారు.