మే నాటికి పూర్తిగా భారత్ బలగాల ఉపసంహరణ: ముయిజ్జు

1094చూసినవారు
మే నాటికి పూర్తిగా భారత్ బలగాల ఉపసంహరణ: ముయిజ్జు
తమ దేశంలోని భారత్ బలగాల ఉపసంహరణ మే 10 నాటికి పూర్తవుతుందని మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు పార్లమెంట్‌లో వెల్లడించారు. తమ సౌర్వభౌమత్వం విషయంలో మరొక దేశం జోక్యాన్ని మేం అనుమతించబోమన్నారు. తమ దేశంలో ఉన్న 3 వైమానిక స్థావరాల్లో ఒక దానిలో విధులు నిర్వర్తిస్తోన్న బలగాలు మార్చి 10లోగా వెళ్లిపోతాయని, మిగతా రెండు స్థావరాల్లో ఉన్న దళాలు మే 10 నాటికి వైదొలుగుతాయని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్