రఘునందన్‌రావుపై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు

57చూసినవారు
రఘునందన్‌రావుపై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు
తెలంగాణలోని మెదక్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి రఘునందన్‌పై కాంగ్రెస్ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ మోదీ ఫొటోలతో ఉన్న శ్రీరాముడి క్యాలెండర్లను ఓటర్లకు పంచారని ఆరోపించారు. ఆయనను పోటీకి అనర్హుడిగా ప్రకటించాలని ఈసీని కోరారు.

సంబంధిత పోస్ట్