కార్మికుడిని వరించిన అదృష్టం

56చూసినవారు
కార్మికుడిని వరించిన అదృష్టం
మధ్యప్రదేశ్‌లోని పన్నాలో ఆసక్తికర ఘటన జరిగింది. ఓ గనిలో కార్మికుడికి రూ.80 లక్షల విలువైన ముడి వజ్రం దొరికింది. గనిలో కార్మికుడిగా పనిచేస్తున్న రాజు అనే కార్మికుడు 19.22 క్యారెట్ల ముడి వజ్రాన్ని గుర్తించాడు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ.. తన పదేళ్ల కష్టం ఫలించిందని, దీంతో ఆర్థిక కష్టాలు గట్టెక్కుతాయని హర్షం వ్యక్తం చేశాడు.

సంబంధిత పోస్ట్