పార్టీ పదవికి కాంగ్రెస్ నేత ద్విజెన్‌శర్మ రాజీనామా

76చూసినవారు
పార్టీ పదవికి కాంగ్రెస్ నేత ద్విజెన్‌శర్మ రాజీనామా
లోక్‌సభ ఎన్నికలకు ముందు అస్సాంలో కాంగ్రెస్‌ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. అస్సాం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) ఉపాధ్యక్ష పదవికి కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ ద్విజెన్ శర్మ మంగళవారం రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఏపీసీసీ అధ్యక్షుడు భూపేన్ కుమార్ బోరాకు పంపారు. 43 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ రెండో జాబితా విడుదల చేసింది. దీనిపై ఆయన అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్