కాంగ్రెస్ నేతల సమావేశం ప్రారంభం

78చూసినవారు
కాంగ్రెస్ నేతల సమావేశం ప్రారంభం
కాంగ్రెస్ ముఖ్యనేతల సమావేశం ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో ప్రారంభమైంది. ఈ సమావేశంలో సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, కేసీ వేణు గోపాల్ పాల్గొన్నారు. వయనాడ్, రాయ్‌బరేలి పార్లమెంట్ స్థానాల్లో గెలుపొందిన రాహుల్ గాంధీ.. ఏ స్థానాన్ని వదులుకోవాలి, ఆ స్థానం నుంచి ఎవరు పోటీ చేయాలనే విషయంపై వారు చర్చిస్తున్నారు.

సంబంధిత పోస్ట్