లోక్‌సభ ప్రొటెం స్పీకర్‌గా కాంగ్రెస్ ఎంపీ కే సురేష్?

56చూసినవారు
లోక్‌సభ ప్రొటెం స్పీకర్‌గా కాంగ్రెస్ ఎంపీ కే సురేష్?
18వ లోక్‌సభ ప్రొటెం స్పీకర్‌గా సీనియర్ సభ్యుడు, కాంగ్రెస్ ఎంపీ కే సురేష్ పేరు ఖరారైనట్లు సమాచారం. దీనిపై కేంద్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ నెల 24 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కాగా ఆయనను ప్రొటెం స్పీకర్‌గా నియమిస్తే, ఈ సమావేశాలు ప్రారంభం కాక ముందే.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి భవన్‌లో సురేష్‌తో ప్రమాణం చేయిస్తారు.

సంబంధిత పోస్ట్