కల్తీసారా విక్రయాలపై ఉక్కుపాదం

63చూసినవారు
కల్తీసారా విక్రయాలపై ఉక్కుపాదం
ఇటీవల తమిళనాడులో కల్తీసారా బారిన పడి 60 మంది మృత్యువాత పడిన నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఇలాంటి తరహా నేరాలకు పాల్పడిన వారిపై ఉక్కుపాదం మోపేలా చట్టంలో సవరణలు తీసుకొచ్చింది. కల్తీ మద్యం తాగి ఎవరైనా చనిపోతే.. తీవ్రతను బట్టి కారకులకు యావజ్జీవ కారాగార శిక్ష విధించనున్నారు. ఈ మేరకు తమిళనాడు ప్రొహిబిషన్ యాక్ట్-1973కు సవరణకు చేశారు.

సంబంధిత పోస్ట్