BREAKING: టీ20 వరల్డ్ కప్ విజేతగా భారత్

55చూసినవారు
BREAKING: టీ20 వరల్డ్ కప్ విజేతగా భారత్
టీ 20 వరల్డ్ కప్-2024 విజేతగా భారత్ నిలిచింది. శనివారం అత్యంత ఉత్కంఠగా జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో సౌతాఫ్రికాపై 7 పరుగుల తేడాతో భారత్ గెలిచింది. దీంతో కోట్లాది మంది భారతీయుల గుండెలు ఆనందంతో ఉప్పొంగాయి. దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానుల సంబరాలు అంబరాన్నంటాయి.

సంబంధిత పోస్ట్