T20WC చరిత్ర సృష్టించిన భారత్

69చూసినవారు
T20WC చరిత్ర సృష్టించిన భారత్
సౌతాఫ్రికాతో జరుగుతున్న T20WC ఫైనల్‌లో భారత్ 176/7 పరుగులు చేసింది. దీని ద్వారా T20 వరల్డ్ కప్ ఫైనల్లో అత్యధిక స్కోరు చేసిన జట్టుగా భారత్ నిలిచింది. 2021లో ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ మ్యాచ్‌లో ఆసీస్ చేసిన 173/2 పరుగులు ఇప్పటివరకు అత్యధిక స్కోరు కాగా.. భారత్ ఇవాళ దాన్ని అధిగమించి చరిత్ర సృష్టించింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్