టెర్రస్ పై మామిడి సాగు.. కేజీ రూ.3 లక్షలు

79చూసినవారు
టెర్రస్ పై మామిడి సాగు.. కేజీ రూ.3 లక్షలు
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన రకాల్లో ఒకటైన మియాజాకి మామిడి పండ్లను టెర్రస్ పై పండించి KGకి రూ.3 లక్షలు సంపాదిస్తున్నాడు ఓ రైతు. కర్ణాటకలోని శంకరపురానికి చెందిన జోసెఫ్ లోబో తన టెర్రస్ గార్డెన్ లో ఈ జపనీస్ వెరైటీ మామిడిచెట్లను 3ఏళ్ల నుంచి పెంచుతున్నారట. వీటిలో ఔషధ గుణాలు అధికంగా ఉంటాయని చెప్పారు. అత్యంత రుచిగా ఉండే ఈ పండ్లను KG రూ. 2.5 లక్షల నుంచి రూ. 3 లక్షల వరకు విక్రయిస్తున్నట్లు లోబో తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్