సీఎంగా ఉచిత విద్యుత్‌పై తొలి ఉత్తర్వులు

78చూసినవారు
సీఎంగా ఉచిత విద్యుత్‌పై తొలి ఉత్తర్వులు
నవీన్ పట్నాయక్ సారథ్యంలోని బీజేడీ పార్టీ అధికారంలోకి రాగానే ఒడిశా ప్రజలకు ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తామని ఆ పార్టీ ప్రకటించింది. ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే.. ఈ ఉచిత విద్యుత్‌పై తొలి ఉత్తర్వులు జారీ చేస్తారని పేర్కొంది. ఈ మేరకు నవీన్ పట్నాయక్ సన్నిహితుడు వీకే పాండ్యన్ వెల్లడించారు. ఉచిత విద్యుత్ వల్ల ఒడిశాలోని 90 శాతం మంది ప్రజలకు లబ్ధి చేకూరుతుందని చెప్పారు.

సంబంధిత పోస్ట్