బిభవ్ కుమార్‌కు సమన్లు జారీ

51చూసినవారు
బిభవ్ కుమార్‌కు సమన్లు జారీ
ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మలివాల్‌పై దాడి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ సీఎం పీఏ బిభవ్ కుమార్‌కు జాతీయ మహిళా కమిషన్ గురువారం సమన్లు జారీ చేసింది. మే 17వ తేదీ శుక్రవారం ఉదయం 11.00 గంటలకు మహిళా ప్యానెల్‌ ముందు హాజరు కావాలని ఆయనను ఆదేశించింది. మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా ఈ కేసును సూమోటోగా స్వీకరించినట్లు బిభవ్‌కు రాసిన లేఖలో జాతీయ మహిళా కమిషన్ స్పష్టం చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్