'దేశంలో ప్రస్తుతం ఎమర్జెన్సీ పరిస్థితులు'

83చూసినవారు
'దేశంలో ప్రస్తుతం ఎమర్జెన్సీ పరిస్థితులు'
దేశంలో ప్రస్తుతం ఎమర్జెన్సీ పరిస్థితులు ఉన్నాయని శరద్ పవార్ నేతృత్వంలోని NCP (SP) పేర్కొంది. బీజేపీ గతం గురించి మాట్లాడే ముందు ప్రస్తుత పరిస్థితులకు సమాధానం చెప్పాలని పేర్కొంది. NCP (SP) ప్రతినిధి క్లైడ్ క్రాస్టో దీనిపై మంగళవారం ట్వీట్ చేశారు. మణిపూర్‌లో హింస, NEET-UG, UGC-NET పేపర్ లీక్‌లపై బీజేపీ ఏం మాట్లాడుతుందని ప్రశ్నించారు. పేపర్‌లీక్‌ల విషయంలో వైఫల్యంపై బీజేపీ స్పందించాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్