పుట్టినరోజు కేక్ తిని ఓ బాలిక మృతి చెందిన ఘటన పంజాబ్లో తీవ్ర కలకలం రేపింది. అయితే ఈ కేసు దర్యాప్తులో 10 ఏళ్ల బాలిక మాన్వి మృతికి గల కారణాలు వెల్లడయ్యాయి. కేక్లో ఆర్టిఫిషియల్ స్వీట్నర్ 'సాచరైన్'ను అధిక మోతాదులో వాడినట్లు అధికారులు నిర్ధారించారు. సాచరైన్ను కేక్లో ఎక్కువగా వాడటంతో ఆ కేక్ను తిన్నవారంతా అస్వస్థతకు గురయ్యారు. దీంతో సదరు బేకరీపై పోలీసులు కేసు నమోదు చేశారు. SHARE IT