గురు పౌర్ణమి రోజున సాయిబాబాను పూజిస్తున్న భక్తులు

76చూసినవారు
గురు పౌర్ణమి రోజున సాయిబాబాను పూజిస్తున్న భక్తులు
శ్రీ సమర్థ సద్గురు సాయినాథుడు ఉన్నారని అందుకే గురు పౌర్ణమి రోజున సాయిబాబాను పూజిస్తారు. ఆ సాయినాథుడు సద్గురువుగా ప్రత్యక్షంగా కనబడి ఏమీ ఆశించకుండా అందరిని సన్మార్గంలో నడిపారు. ఆ దేవుడి స్థానంలో గురువుగా వచ్చి భక్తులకు ఎల్లవేళలా అండగా ఉంటూ వారి అభ్యున్నతికి కృషి చేసిన వారు సాయినాథులవారు. ఆ కలియుగంలో బాబా గురువుగా ఉండడం చేత గురు పౌర్ణమి నాడు ఆయనను పూజించి ఆయన మార్గంలో నడిస్తే మంచి విజయం కలుగుతుందని ఆ భక్తుల ప్రగాఢ విశ్వాసం.

సంబంధిత పోస్ట్