సెల్ఫీ వీడియో రిలీజ్ చేసిన దివ్వెల మాధురి

68చూసినవారు
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి తిరుమలలో ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకున్నారని ఇటీవల వార్తలు వచ్చాయి. దీనిపై తాజాగా మాధురి స్పందించారు. న్యూస్ ఛానెల్స్ అనేవి నిజాలు చూపించాలి కానీ తమకు నచ్చినట్లు ఏది పడితే అది ఎలా రాస్తారని మండిపడ్డారు. తప్పుడు వార్తలు రాసే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్