దేశవ్యాప్తంగా ఎంత మంది ఓటు హక్కు కలిగియున్నారో తెలుసా?

612చూసినవారు
దేశవ్యాప్తంగా ఎంత  మంది ఓటు హక్కు కలిగియున్నారో తెలుసా?
భారత ఎన్నికల సంఘం లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా 96.88 కోట్ల మంది ఓటు హక్కు కలిగి ఉన్నారని ఓ నివేదికలో తెలిపింది. గత 2019 పార్లమెంటరీ ఎన్నికల కంటే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో 6% ఓటర్లు ఎక్కువగా ఉన్నారని పేర్కొంది. పురుష ఓటర్లు 49.7 కోట్లు, మహిళా ఓటర్లు 47.1 కోట్లు. ఎన్నికల సంఘం లెక్కల ప్రకారం 48,044 మంది థర్డ్ జెండర్లు, 88.35 లక్షల మంది వికలాంగులు, 2.63 కోట్ల మంది కొత్త ఓటర్లు ఉన్నారు.

సంబంధిత పోస్ట్