ఏపీలో వరదలు.. అదానీ గ్రూప్ రూ.25 కోట్ల సాయం

62చూసినవారు
ఏపీలో వరదలు.. అదానీ గ్రూప్ రూ.25 కోట్ల సాయం
ఏపీలో ఇటీవల భారీ వర్షాలు, వరదలు కారణంగా అపారమైన నష్టం సంభవించింది. ఈ క్రమంలో వరద బాధితులకు అదానీ గ్రూప్ అండగా నిలిచింది. అదానీ ఫౌండేషన్ ద్వారా రూ.25 కోట్లు అందజేస్తున్నట్లు అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ వెల్లడించారు. దీనికి సంబంధించిన పత్రాలను ఏపీ సీఎం చంద్రబాబుకు కరణ్ అదానీ అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్