ప్రస్తుతం జరుగుతున్న వివాదం ఏంటి?

81చూసినవారు
ప్రస్తుతం జరుగుతున్న వివాదం ఏంటి?
చాలామంది పాలస్తీనియన్లు ఇప్పటికీ తూర్పు జెరూసెలం, గాజా, వెస్ట్ బ్యాంక్ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. వీరికి ఇజ్రాయెల్‌కు మధ్య కొన్ని విషయాల్లో తరచూ వివాదాలు జరుగుతూనే ఉన్నాయి. గాజా ప్రాంతం ‘హమాస్’ పాలనలో ఉంది. ఈ సంస్థ ఎన్నోసార్లు ఇజ్రాయెల్‌తో పోరాడింది. దీంతో.. హమాస్‌కు ఆయుధాలు చేరకుండా ఇజ్రాయెల్, ఈజిప్ట్ దేశాలు గాజా సరిహద్దుల్లో కాపలా కాస్తున్నాయి. ఇజ్రాయెల్ చర్యలతో నష్టపోతున్నామని పాలస్తీయన్లు చెప్తున్నా తమను రక్షించుకోవడం కోసం ప్రతిఘటిస్తున్నట్లు చెబుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్