ఓటింగ్‌లో పాల్గోని భారత్

71చూసినవారు
ఓటింగ్‌లో పాల్గోని భారత్
గాజాతోపాటు అక్రమిత వెస్ట్‌బ్యాంకును ఇజ్రాయెల్‌ ఖాళీ చేయాలని డిమాండు చేస్తూ పాలస్తీనా ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఐక్యరాజ్య సమితి సాధారణ సభ ఆమోదించింది. 193 సభ్య దేశాల్లో 124 అనుకూలంగా, 14 వ్యతిరేకంగా ఓటేశాయి. భారత్‌సహా 43 దేశాలు ఓటింగ్‌లో పాల్గొనలేదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్