భారతదేశంలో నీటిలో తేలియాడే పోస్ట్ ఆఫీస్.. ఎక్కడుందో తెలుసా?

77చూసినవారు
భారతదేశంలో నీటిలో తేలియాడే పోస్ట్ ఆఫీస్.. ఎక్కడుందో తెలుసా?
నీటిలో తేలియాడే పోస్ట్ ఆఫీస్ భారతదేశ స్వర్గధామంగా భావించే జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ఉంది. నేడు ఇది దాల్ సరస్సు ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా ఉంది. ఫ్లోటింగ్ పోస్టాఫీసుగా పిలువబడే ఈ పోస్టాఫీసుకు గతంలో నెహ్రూ పార్క్ పోస్ట్ ఆఫీస్ అని పేరు పెట్టారు. తర్వాత కొత్త పోస్ట్‌మాస్టర్ జాన్ శామ్యూల్ దీనికి ఫ్లోటింగ్ పోస్ట్ ఆఫీస్ అని పేరు పెట్టారు. ఫ్లోటింగ్ పోస్టాఫీసు ఇతర పోస్ట్ ఆఫీసుల లాగానే పనిచేస్తుంది.

సంబంధిత పోస్ట్