ఇంద్ర‌కీలాద్రి డ్రోన్ విజువల్స్ వైరల్.. వీడియో

77చూసినవారు
విజయవాడలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. నేడు దుర్గమ్మ పుట్టిన రోజు మూలానక్షత్రం సందర్భంగా ఆలయాన్ని అందంగా ముస్తాబు చేశారు. దీనికి సంబంధించిన డ్రోన్ విజువల్స్ వైరల్ అవుతున్నాయి. ఇవాళ వేకువజామున మూడు గంట‌ల నుంచే అధికారులు భ‌క్తుల‌కు సర్వదర్శనం కల్పిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్