అబుదాబి ఆలయంలో ఏయే విగ్రహాలు కొలువుదీరాయో తెలుసా?

52చూసినవారు
అబుదాబి ఆలయంలో ఏయే విగ్రహాలు కొలువుదీరాయో తెలుసా?
అబుదాబిలో నిర్మించిన హిందూ దేవాలయంలో స్వామినారాయణ్ భారీ విగ్రహం ఆలయ గర్భగుడిలో ప్రతిష్టించారు. ఈ దేవాలయంలో మహాప్రభు స్వామి నారాయణ్‌తో పాటు, సీత-రాముడు, లక్ష్మణ్, హనుమాన్, శివ-పార్వతి, రాధా-కృష్ణ, శ్రీ గణేష్, జగన్నాథుడు, అయ్యప్ప విగ్రహాలను కూడా ఏర్పాటు చేశారు. ఈ ఆలయంలో ప్రతి రోజూ ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రార్థనలు జరుగుతాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్