'కీడా కోలా' మూవీ నిర్మాతలకు షాక్.!

51చూసినవారు
'కీడా కోలా' మూవీ నిర్మాతలకు షాక్.!
కీడా కోలా' మూవీ నిర్మాతలకు ఊహించని షాక్ తగిలింది. దివంగత సింగర్ ఎస్పీ బాలసుబ్రమణ్యం కుమారుడు ఎస్పీ చరణ్ కీడా కోలా నిర్మాతలకు శుక్రవారం లీగల్ నోటీసులు పంపారు. దర్శకుడు వివేక్ సాగర్ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, డీప్ ఫేక్ టెక్నాలజీతో తన తండ్రి బాలసుబ్రమణ్యం వాయిస్ ను సృష్టించి అనుచితంగా ఉపయోగించారని ఎస్పీ చరణ్ వెల్లడించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. టెక్నాలజీని వాడటం తప్పు కాదని, తమ కుటుంబానికి కనీస సమాచారం లేకుండా తన తండ్రి బాలసుబ్రహ్మణ్యం వాయిస్ ను 'కీడాకోలా' చిత్రంలో వాటడం తమకు ఎంతగానో బాధ అనిపించిందని ఎస్పీ చరణ్ పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్