హర్యానాలో బారికేడ్ల తొలగింపునకు రైతుల యత్నం

85చూసినవారు
హర్యానాలో బారికేడ్ల తొలగింపునకు రైతుల యత్నం
హరియాణా సరిహద్దులో రైతులు మరోసారి బీభత్సం సృష్టించేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఢిల్లీ ముట్టడికి వెళ్తున్న పంజాబ్ రైతులను పోలీసులు శంభు, ఖన్నౌరీలో బారికేడ్లను ఏర్పాటు చేసి అడ్డుకున్నారు. పోలీసులతో వాగ్వాదానికి దిగిన పంజాబ్ రైతులు ఒక్కసారిగా బారికేడ్లను తొలగించేందుకు ప్రయత్నించగా.. భద్రతా సిబ్బంది అప్రమత్తమై వారిని అడ్డుకున్నారు. దీంతో టియర్ గ్యాస్‌ను ప్రయోగించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్