మణిపూర్లోని టెంగ్నౌపాల్లో భూకంపం సంబంవించింది. రిక్టర్ స్కేలుపై ఈ భూకంప తీవ్రత 3.2 నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS) తెలిపింది. కాగా ఈ భూకంప కేంద్రం 24.62 అక్షాంశం, 94.18 రేఖాంశంలో ఉంది. భూమి ఉపరితలం కింద 10 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది. ప్రకంపనలు, పరిమాణంలో మధ్యస్థంగా ఉన్నప్పటికీ, టెంగ్నౌపాల్ పరిసరాల్లోని ప్రకంపణలు సంబవించాయి.