మంత్రి కొండా సురేఖకు ఈసీ వార్నింగ్

75చూసినవారు
మంత్రి కొండా సురేఖకు ఈసీ వార్నింగ్
మంత్రి కొండా సురేఖకు ఈసీ వార్నింగ్ ఇచ్చింది. ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్నపుడు జాగ్రత్తగా మాట్లాడాలని హెచ్చరించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో తనపై కొండా సురేఖ ఆరోపణలు చేసిందని ఈసీకి కేటీఆర్ ఫిర్యాదు చేశారు. దీంతో కొండా సురేఖపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్