ఒడిశాలో ఎన్ కౌంటర్.. ఇద్దరు నక్సల్స్ మృతి

50చూసినవారు
ఒడిశాలో ఎన్ కౌంటర్.. ఇద్దరు నక్సల్స్ మృతి
ఒడిశాలో నక్సల్స్, ఎస్ఓజీకి మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. బౌధ్ జిల్లాలోని కాంతమాల్ పీఎస్ పరిధిలోని పర్హెల్ రిజర్వ్ ఫారెస్ట్‌లో జరిగిన ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు నక్సల్స్ మృతి చెందగా.. వారి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. దాంతో పాటు పలు ఆయుధాలు, గ్రనైడ్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయని ఏడీజీ (ఆపరేషన్స్) దేవ్ దత్తా సింగ్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్