ఏపీలో ఓట్ల లెక్కింపు కోసం సర్వం సిద్ధం

83చూసినవారు
ఏపీలో ఓట్ల లెక్కింపు కోసం సర్వం సిద్ధం
ఏపీలో రేపటి ఓట్ల లెక్కింపునకుఅధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్‌ సెంటర్‌కు ఇరువైపులా 2 కి.మీ. రెడ్‌ జోన్‌గా ప్రకటించారు. లెక్కింపు కేంద్రంలో 14 టేబుళ్ల చొప్పున ఏర్పాటు చేశారు. ప్రతి టేబుల్‌ వద్ద అభ్యర్థికి ఒక ఏజెంటు చొప్పున అనుమతిస్తారు. కౌంటింగ్‌ కేంద్రంలోకి ప్రవేశించే ఏజెంట్లకు బ్రీత్‌ ఎన్‌లైజర్‌తో ముందుగా పరీక్ష చేస్తారు. మద్యం తాగినట్లు తెలితే లోపలికి అనుమతించరు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్