భారత్-పాక్ టీ20 పోస్టర్‌పై ఫ్యాన్స్ ఫైర్

1028చూసినవారు
భారత్-పాక్ టీ20 పోస్టర్‌పై ఫ్యాన్స్ ఫైర్
జూన్ 1 నుంచి టీ20 ప్రపంచకప్ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. 9న భారత్-పాకిస్థాన్ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో స్టార్ స్పోర్స్ తన సోషల్ మీడియాలో భారత్-పాక్ మ్యాచ్‌కు సంబంధించిన పోస్టర్‌‌ను విడుదల చేసింది. అయితే, ఇందులో టీమిండియా కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యాను చూపించింది. దీంతో నెట్టింట రోహిత్ శర్మ ఫ్యాన్స్ భగ్గుమంటున్నారు. అంతేకాదు అసలు మీకెవడు హార్దిక్ పాండ్యా కెప్టెన్ అని చెప్పారని కామెంట్స్ పెడుతున్నారు.

సంబంధిత పోస్ట్