వర్షం ఎఫెక్ట్.. 50 విమానాలు రద్దు

83చూసినవారు
వర్షం ఎఫెక్ట్.. 50 విమానాలు రద్దు
దేశ ఆర్థిక రాజధాని ముంబైని భారీ వర్షాలు ముంచెత్తాయి. వర్షాల కారణంగా 50కి పైగా విమానాలు రద్దయ్యాయి. కొద్దిసేపు రన్‌వే కార్యకలాపాలను సస్పెండ్‌ చేయగా.. మొత్తం 27 విమానాలను దారి మళ్లించారు. ఆ విమానాలన్నీ హైదరాబాద్‌, అహ్మదాబాద్‌, ఇండోర్‌ వంటి ప్రాంతాల్లో ల్యాండ్‌ అయ్యాయి. దారి మళ్లించిన విమానాలకు ఆలస్యమైతే అవసరమైన ఏర్పాట్లు చేయడంపై దృష్టి పెడ్తామని ఎయిర్ పోర్టు అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్