రాజస్థాన్లో ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. కరౌలి జిల్లా దుండాపూర్ వద్ద లారీ, కారు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 9 మంది మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.