BREAKING: జానపద గాయకుడు వడ్డేపల్లి శ్రీనివాస్ కన్నుమూత

408004చూసినవారు
BREAKING: జానపద గాయకుడు వడ్డేపల్లి శ్రీనివాస్ కన్నుమూత
ప్రముఖ సినీ, జానపద నేపథ్య గాయకుడవడ్డేపల్లి శ్రీనివాస్ కన్నుమూశారు. సికింద్రాబాద్ పద్మారావు నగరంలోని తన నివాసంలో ఆయన మృతి చెందినట్లు ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. వడ్డేపల్లి శ్రీనివాస్ కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. అతను 100 కి పైగా పాటలను ప్రైవేట్‌గా పాడాడు. 2012లో గబ్బర్ సింగ్ సినిిమాలో ‘గన్నులాంటి పిల్ల..’ అనే పాటతో ఫిలింఫేర్ అవార్డు కూడా వచ్చింది. ఆయన మృతి పట్ల పలువురు సినీ, జానపద కళాకారులు సంతాపం తెలిపారు.

సంబంధిత పోస్ట్