ప్రముఖ సినీ, జానపద నేపథ
్య గాయకుడు
వడ్డేపల్లి శ్
రీనివాస్ కన్నుమూశారు. సికింద్రాబాద్ పద
్మారావు నగరంలోని తన నివాసం
లో ఆయన మృతి చెందినట్లు ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. వడ్డేపల్లి శ్రీనివాస్ కొన్నాళ్లుగా అనారోగ్యంత
ో బాధపడుతున్నారు. అతను 100
కి పైగా పాటలను ప్రైవేట్గా పాడ
ాడు. 2012లో గబ్బర్ స
ింగ్ సినిిమాలో ‘గన్నులాంటి పిల్ల..’ అనే పాటతో ఫిలింఫేర్ అవ
ార్డు కూడా వచ్చింది. ఆయన మృతి పట్ల పలువురు సినీ, జానపద కళాకారులు సంతాపం తెలిపారు.