కేంద్ర బడ్జెట్ పై మాజీ సీఎం తీవ్ర విమర్శలు

59చూసినవారు
కేంద్ర బడ్జెట్ పై మాజీ సీఎం తీవ్ర విమర్శలు
తాజాగా ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ కూడా కేంద్ర బడ్జెట్‌పై విమర్శలు చేశారు. కేంద్ర బడ్జెట్‌లో బీహార్‌కు చెప్పుకోదగ్గ నిధులు కేటాయించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రత్యేక హోదా ఇస్తామని బీహార్ ప్రజలను మోసం చేశారని నితీష్ కుమార్ ఆరోపించారు. బీహార్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకుండా అభివృద్ధి జరగదన్నారు. కేంద్ర బడ్జెట్‌పై కేంద్ర ప్రభుత్వం పేదలకు, రైతులకు ఒరిగిందేమీ లేదని విమర్శించారు.

సంబంధిత పోస్ట్