బీజేపీలో చేరిన ఐఏఎఫ్ మాజీ చీఫ్

72చూసినవారు
బీజేపీలో చేరిన ఐఏఎఫ్ మాజీ చీఫ్
భారత వాయుసేన (ఐఏఎఫ్) మాజీ చీఫ్ ఆర్.కె.ఎస్. బదౌరియా బీజేపీలో చేరారు. బదౌరియా ఐఏఎఫ్‌లో సుదీర్ఘ సేవలందించారని, రక్షణ దళంలో చురుకైన పాత్ర పోషించారని బీజేపీ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే కొనియాడారు. రాజకీయ రంగంలోనూ క్రియాశీలకంగా వ్యవహరించాలని భావిస్తున్నట్లు తెలిపారు. బదౌరియా IAFలో సుమారు 40 ఏళ్లు గడిపారని, ప్రధాని మోదీ ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమానికి సహకరించారని బీజేపీ నేత తెలిపారు.

సంబంధిత పోస్ట్