ఫోన్ ట్యాపింగ్‌పై కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు

56చూసినవారు
ఫోన్ ట్యాపింగ్‌పై కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు
ఏపీలో ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని టీడీపీ నేత కోటంరెడ్డి శ్రీరెడ్డి అన్నారు. ఏడాది క్రితమే ఈ వ్యవహారాన్ని తాను బయటపెట్టానని ఆయన తెలిపారు. నెల్లూరులో ఆదివారం ఆయన మాట్లాడుతూ.. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తమ నేతల ఫోన్ల ట్యాపింగ్‌పై విచారణ చేయిస్తామని కోటంరెడ్డి హెచ్చరించారు. కోటి రూపాయలు ఖర్చు చేసి ఇతర పార్టీల నాయకులను సోషల్ మీడియాలో వైసీపీ వేధిస్తోందని మండిపడ్డారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్