ఇద్దరు వ్యక్తులపై నక్క దాడి (Video)

55చూసినవారు
ఉత్తరప్రదేశ్‌ ప్రజలను తోడేళ్లు భయాందోళనకు గురి చేస్తుండగా మధ్యప్రదేశ్‌లో నక్కలు చెలరేగిపోతున్నాయి. గ్రామంలోని రోడ్డు పక్కన కూర్చొన్న ఇద్దరు వ్యక్తులపై ఒక నక్క దాడి చేసింది. అయితే దాని బారి నుంచి తప్పించుకునేందుకు వారిద్దరూ చాలా పోరాడారు. ఒక వ్యక్తి ఆ నక్కను ఎత్తి దూరంగా విసిరేశాడు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. మధ్యప్రదేశ్‌లోని సెహోర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది.

సంబంధిత పోస్ట్