గురుకులంలో 5వ తరగతిలో ప్రవేశానికి ఈనెల 20 ఆఖరి తేదీ

1374చూసినవారు
గురుకులంలో 5వ తరగతిలో ప్రవేశానికి ఈనెల 20 ఆఖరి తేదీ
ఉమ్మడి గురుకులం పాఠశాలలో ఐదవ తరగతి ప్రవేశం దరఖాస్తుకు ఈనెల 20 ఆఖరు తేదీ అని అచ్చంపేట సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల అండ్ కళాశాల ప్రిన్సిపాల్ రాములు నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం నాలుగవ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 23వ తేదీన ఉంటుందని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్